ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష గారికి వినతి పత్రం సమర్పించి, సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు sv బ్రహ్మం, వి భక్తవత్సలం,, ఎల్ రాజు తిరుపతిరెడ్డి,, M C A అధ్యక్షుడు వి. నాగేశ్వరరావు, ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ తారక రామారావు,, ఎస్ సురేష్ కుమార్, ఈనాడు శ్రీను, తదితరులు
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరుపున బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కి వినతి పత్రం అందజేసిన బాపట్ల జిల్లా జర్నలిస్టులు
డిమాండ్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు వినతి పత్రం ఇస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, నగర గౌరవ అధ్యక్షుడు శివకుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్ ఎర్రమల, సభ్యులు రఫీ, భీముడు, శ్రీను , రమేష్, మణి బాబు
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By