పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు 6 మండలాల్లోనూ వినతి పత్రాలు అందజేసినట్టు ఇప్పటివరకు సమాచారం అందింది. జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలత కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్ అని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోనూ జర్నలిస్టులు ఒకంత ఉత్సాహంతోనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.
కొమరాడలో తాహసిల్దార్ సత్యనారాయణ కు విలేకరులు వినతిపత్రం అందజేత
పార్వతీపురం మండలం జిల్లా భామిని డిప్యూటీ తహసీల్దార్ శంకర్ రాయుడికి అందజేయడం జరిగింది
పార్వతీపురం జిల్లా కురుపాం మండల తాసిల్దార్ కు ఏపీడబ్ల్యుజె ఎఫ్ వినతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు
1980 దశకం వరకు బ్రాడ్కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By